- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగలింది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మల్లారెడ్డిపై కొందరు గిరిజనులు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద శామీర్ పేట్ పీఎస్లో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story