- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంటర్ బోర్డులోకి 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్
దిశ , తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు లో 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్ ను నియమించుకునేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఇందులో కాంట్రాక్టు , ఔట్సోర్సింగ్, మినిమం టైమ్ స్కేల్, పార్ట్ టైమ్, గెస్ట్ లెక్చరర్లులుగా విధుల్లోకి తీసుకోనున్నారు .
ఏడాది కాలపరిమితితో వీరి సేవలను వినియోగించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు . 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్ లో 449 కాంట్రాక్టు , 03 మినిమమ్ పే స్కెల్ , 97 పార్ట్ టైం ,1657 గెస్ట్ లెక్టరర్ , 52 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు . రాష్టంలోని పలు జిల్లాలలో ఇంటర్ కళాశాలలో ఖాళీగా వున్నా సబ్జెక్టులను బట్టి ఈ ఉద్యోఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందిఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందిగాలను భర్తీ చేయనున్నారు .