మలేషియాలో చిక్కుకున్న 17 మంది తెలంగాణ వాసులు

by Disha Web Desk 4 |
మలేషియాలో చిక్కుకున్న 17 మంది తెలంగాణ వాసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏజెంట్ విజిట్ వీసా మీద పంపడం 17 మంది పాలిట శాపంలా మారింది. మలేషియాలో తెలంగాణకు చెందిన 17 మంది చిక్కుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెంకు చెందిన 17 మందిని టూరిస్ట్ వీసాపై ఏజెంట్ నాగబాబు పంపాడు. వీసా గడువు ముగియడంతో 17 మందిని మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ వారిని స్వస్థలాలకు చేర్చాలని, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed