- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మలేషియాలో చిక్కుకున్న 17 మంది తెలంగాణ వాసులు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏజెంట్ విజిట్ వీసా మీద పంపడం 17 మంది పాలిట శాపంలా మారింది. మలేషియాలో తెలంగాణకు చెందిన 17 మంది చిక్కుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెంకు చెందిన 17 మందిని టూరిస్ట్ వీసాపై ఏజెంట్ నాగబాబు పంపాడు. వీసా గడువు ముగియడంతో 17 మందిని మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ వారిని స్వస్థలాలకు చేర్చాలని, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Next Story