- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గత వారం రోజుల నుంచి ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనను ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చించినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత పీఏకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story