- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో విధించిన లాక్డౌన్ వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 2,242 కరోనా కేసులు వెలుగుచూడగా, 19 మంది మృతి చెందారు.
తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 3,125 మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story