ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

by  |
ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
X

దిశ, వెబ్‌ డెస్క్: ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయి.. ఇప్పటివరకూ జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ నెల నుంచి పూర్తి వేతనాలు చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల వేతనాల్లో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed