- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా సుందిళ్ల నుంచి వరద కాల్వ వరకు ఒక్క టీఎంసీని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి అక్కడ నుంచి నంది, గాయత్రి నుంచి వరద కాల్వకు ఎత్తిపోయనున్నారు. దీంతో వీటి పరిధిలోని చెరువులకు నీటిని తరలించనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నందిలో ఒక పంపు, రాత్రి వరకు గాయత్రిలో ఒక పంపును అధికారులు ప్రారంభించారు.
Next Story