- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం డీజీపీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహించారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ లావణ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఎస్బీ) గౌస్ మొహియుద్దీన్, అడిషనల్ డీసీపీ ఇందిరా పాల్గొన్నారు.
Next Story