- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా ఉధృతి ఆగడంలేదు. తాజాగా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ వివరాల ప్రకారం.. తాజాగా నమోదైన 24 గంటల్లో 2,932 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,17,415కి చేరింది. ఇందులో 87,675 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 28,941 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 799 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,04,343 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-520, మల్కాజ్ గిరి-218, కరీంనగర్ -168, నల్లగొండ-159, ఖమ్మం-141-, నిజామాబాద్-129, జగిత్యాల-113, మంచిర్యాల-110, సూర్యాపేట-102, సిద్ధిపేట-100 కేసులు నమోదయ్యాయి.
Next Story