- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ న్యూస్బ్యూరో: రాష్ట్రంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భగా నెల రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు. ఆగష్టు 31నుంచి సెప్టెంబర్ చివరివరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Next Story