- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నల్లగొండ కోర్టుకు వచ్చారు. మల్లన్న పై నమోదైన కేసులను పోలీసులు ఒక్కొక్కటిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో నమోదైన ఓ కేసులో ఆయనను బుధవారం నల్లగొండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మను డబ్బులకోసం బెదిరించారన్న కేసులో 15 రోజులుగా చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
Next Story