- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. జ్యోతిష్యులు లక్ష్మికాంత శర్మ ను బ్లాక్ మెయిల్ చేశారన్న అభియోగంలో సికింద్రాబాద్ కోర్టు మల్లన్నకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారంటూ మల్లన్న జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు.
Read more
బిగ్ న్యూస్: TRS కంచుకోటకు బీటలు!! ఉద్యమగడ్డ నుండే పతనం ప్రారంభమైందా..? సిద్దిపేటలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతోన్న గులాబీ నేతలు
- Tags
- Health Issue
Next Story