- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకు న్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ స్థానిక ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేసేందుకు ఉపాధ్యాయ నేతలు ప్రయత్నించారు. కాగా వారికి అనుమతి లేకవపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయ నేతలు యూటీఎఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సత్యాగ్రహం చేపట్టారు. ఎన్నికలప్పుడు సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అధికారంలో వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేశారని అన్నారు. ఇకనైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Next Story