- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ను కలిసేందుకు నిర్ణయించారు. గత 13 నెలల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనలపై వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏపీ పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడుల పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారని పేర్కొననున్నారు. అంతేకాకుండా, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను రాష్ట్రపతికి వివరించనున్నట్లు ఢిల్లీ టీడీపీ వర్గాలు తెలిపాయి.
Next Story