- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం రెండురోజులపాటు వెబ్ నార్ ద్వారా కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన 15 వేల మంది వరకు ప్రతినిధులు పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యారంగం, టీఆర్ఎస్ హామీలు-వైఫల్యాలతోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చించనున్నారు.
Next Story