నేటి నుంచి టీడీపీ మహానాడు

by  |
నేటి నుంచి టీడీపీ మహానాడు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం రెండురోజులపాటు వెబ్ నార్ ద్వారా కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన 15 వేల మంది వరకు ప్రతినిధులు పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యారంగం, టీఆర్ఎస్ హామీలు-వైఫల్యాలతోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చించనున్నారు.



Next Story

Most Viewed