ఎన్‌హెచ్ఆర్సీకీ టీడీపీ ఫిర్యాదు..ఎందుకంటే

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై జాతీయ మావన హక్కుల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని లేఖలో వారు పేర్కొన్నారు. అధికార వైసీపీ నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మక్కై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.</p>

ఎన్‌హెచ్ఆర్సీకీ టీడీపీ ఫిర్యాదు..ఎందుకంటే
X

దిశ, వెబ్ డెస్క్: సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై జాతీయ మావన హక్కుల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని లేఖలో వారు పేర్కొన్నారు. అధికార వైసీపీ నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మక్కై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.

Next Story