- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రాష్ర్టంలో ఎన్నికల ప్రక్రియ దారుణంగా జరిగిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా కారణం అనుకోవడం లేదని అన్నారు. అనంతరం బోండా ఉమా మట్లాడుతూ.. అభ్యర్థులను అడ్డగోలుగా టీడీపీ అభ్యర్థులను బెదిరంచారని తెలిపారు. ఎన్నికలు వాయిదా కాదు.. రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Tags: ycp government, MLA atchannaidu, bonda uma, cm jagan, coronavirus
Next Story