- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదన్నారు. జగన్ దళిత ద్రోహి అని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేకే ఓం ప్రతాప్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దన్ను చూసుకునే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story