- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ మహిళా నేతలను బెదిరిస్తున్నారని, జగన్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం, రక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు రమాదేవిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Next Story