- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో నీటి నిర్వహణను గాలికి వదిలేసి కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ముందుగా అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడే ఆర్టీజీఎస్ను నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరదలు ముంచెత్తాయని మండిపడ్డారు. భారీ వరదలతో ప్రజలు నష్టపోతే జగన్ సర్కార్ కనీసం స్పందించడం లేదన్నారు. వెంటనే వరద బాధితులకు సాయం అందించి, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Next Story