- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ సంక్షేమ నిధికి తమ నెల జీతం విరాళంగా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకొచ్చారు. మంగళవారం టీడీఎల్పీ సభ్యులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన మాజీ సీఎం చంద్రబాబు కరోనా వ్యాధి నివారణకు, బాధితులను ఆదుకునేందుకు ఈ ఫండ్ను వినియోగించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ఏపీ ప్రభుత్వానికి సహయం అందించాలని కోరారు. అంతేకాకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. టీడీపీ సభ్యులు, చంద్రబాబు వ్యక్తిగతం, తన కుటుంబం తరఫున రూ.10లక్షల విరాళాన్ని ప్రకటించారు.
Tgas: ap cmrf , 10 lacs fund, tdp leader, mla and mlc, ex cm cbn, corona
Next Story