- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Next Story