- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించాలని లేఖలో కోరారు. బాలు పేరిట రూ.10లక్షలతో జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయాలని ఆయన పేర్కొన్నారు. బాలుకు నివాళిగా నెల్లూరులో సంగీత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.
Next Story