- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం తప్పు కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. ఆర్టికల్ 73 ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇచ్చామని తెలిపారు. ఎస్ఈసీ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. తాము మేనిఫెస్టో ఇవ్వకూడదనే అర్హత వైసీపీకి లేదని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ సర్కార్ ఉండదని అన్నారు. కాగా పంచాయతీ ఎన్నికలకు టీడీపీ పార్టీ మెనిఫెస్టోను విడుదల చేసింది. దీనిపై టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
Next Story