ఆరాధ్య స్వరం మూగబోయింది: తారక్

by  |
ఆరాధ్య స్వరం మూగబోయింది: తారక్
X

దిశ, వెబ్ డెస్క్:

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయిందన్నారు తారక్. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసిందన్నారు. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే బాలు గారు అంటూ వీడ్కోలు పలికారు.

Next Story

Most Viewed