- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధి ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, విధివిధానాలు అమలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని తెలిపారు.
విపత్తులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంతో సంప్రదించి, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక్కడ మాత్రం ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పాలనలో ఎస్ఈసీ జోక్యం చేసుకుంటే ఇక రాష్ట్రానికి సీఎం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Tags : local body elections, speaker, tammineni, ysrcp, election commission, tammineni seetharam
Next Story