చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారుల అప్రమత్తం

by  |
చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారుల అప్రమత్తం
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. లండన్ నుంచి వచ్చిన 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 15 రోజులపాటు క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.



Next Story

Most Viewed