- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యాపేట కలెక్టరేట్: ఎన్నో సంవత్సరాలుగా కోర్టులలో పోలీస్ స్టేషన్లలో మగ్గుతున్నయి. సామరస్యంగా కోర్టు కేసులు రాజీ చేసుకోవడానికి శనివారం రోజున నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యస్.పి S. రాజేంద్ర ప్రసాద్ కోరారు. కక్షిదారులు ఇరువురు రాజీ ధోరణిలో వెళితే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కోన్నారు. రాజీ పడదలిచే వారు సంబంధిత పోలీసు అధికారులను, లేదా నేరుగా కోర్టును ఆశ్రయించ వచ్చన్నారు.
Next Story