- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
అంతర్వేది ఆలయంలోని రథం అగ్నికి ఆహుతవ్వడంపై స్వామి స్వరూపానంద సరస్వతి స్పందించారు. స్వామి వారి రథం మంటల్లో కాలిపోవడం దురదృష్టకరమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై వెంటనే విచారణ జరపాలని, ఇది ఎవరైనా దుండగులు చేసినట్లుగా తేలితే వారిని కఠిన శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కొత్త రథం నిర్మాణం చేపట్టాలని ఆయన వెల్లడించారు.
Next Story