- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఇక నుంచి వెంకటేశ్వర భక్తి ఛానల్ యాడ్స్ లేకుండా ప్రసారాలు అందిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని అలిపిరిలో ఎస్వీబీసీ కోసం నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించి మాట్లాడారు. రెండు స్టూడియోలు, టెలి పోర్టులు కొత్తగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాడ్ ఫ్రీ చేస్తున్నందున భక్తుల నుంచి విరాళాలు కోరుతున్నామని, ఇప్పటికే రూ.4కోట్లు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్వీబీసీని పూర్తి హెచ్డీ ఛానల్గా మార్చుతున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Next Story