- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలఏసు చర్చి దగ్గర గురువారం ఇద్దరు యాచకులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. గత కొంతకాలంగా గుర్తు తెలియని ఓ వ్యక్తి, మహిళ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు ఒకే సారి మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనారోగ్యంతో మృతి చెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story