27 మంది మావోయిస్టుల లొంగుబాటు

by  |
27 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్సూర్‌లో పోలీసుల ఎదుట 27 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. అయితే మావోయిస్టు పార్టీలోని సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాకుండా లొంగిపోయిన వారిపై నగదు రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed