ఇంగ్లీష్ మీడియం పిటిషన్‎పై విచారణ వాయిదా

by  |
ఇంగ్లీష్ మీడియం పిటిషన్‎పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశంపై విచారణ వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

Next Story