- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు జిల్లాల యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. గతేడాది ఏర్పాటు చేసిన కేంద్రాలు ఇప్పుడు ఎన్ని సిద్ధం చేస్తున్నారు అన్న వివరాలు పంపించాలని కోరారు. ఈ మేరకు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐసోలేషన్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు వసతులు అన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. కరోనా ఉగ్ర రూపం దాల్చక ముందే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
Next Story