- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే విజయవా కొవిడ్ ఆసుపత్రిలో సంఘటన చోటు చేసుకున్న అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝులిపిస్తోంది. ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టి ఏ మాత్రం కనిపించినా సీజ్ చేస్తోంది.
తాజాగా ఏలూరులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మురళీకృష్ణ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ను వైద్యారోగ్య శాఖ సీజ్ చేసింది. కరోనా పేషెంట్ల నుంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో శుక్రవారం అర్థరాత్రి హాస్పిటిల్ పై వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ శాఖ దాడులు చేశాయి. అనంతరం తనిఖీలు నిర్వహించాయి. తదనంతరం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది..
Next Story