- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : నారాయణపేటలో మంత్రి కేటీఆర్ ఈ రోజు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అడ్డగించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కాన్వాయ్ని అడ్డిగించిన విద్యార్థి సంఘాల కార్యకర్తలపై పోలీసు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళనకారులలో పలువురిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా జిల్లా ఆస్పత్రిలో చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
- Tags
- ktr
- narayanpet
Next Story