- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అమ్మ కోనిచ్చిన సెల్ ఫోన్ పోయిందని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని బహుదూర్ పల్లిలో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని జెన్నారం ఇళ్లలో ఉంటున్న సాయి కిరణ్ (17) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ క్లాస్ ల కోసం సాయి కిరణ్ తల్లి ఇటీవలనే రూ.10 వేల విలువైన ఫోన్ ను కోనిచ్చింది. అయితే ఆ ఫోన్ పోవడంతో భయాందోళనకు గురైన సాయికిరణ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story