రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి..

by  |
రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి..
X

దిశ, న్యూస్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటీసులు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లను పిలవకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆపాలని తెలంగాణ రాసిన లేఖను ఈ సందర్భంగా జతపరిచింది.ఈ మేరకు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

Next Story

Most Viewed