- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటీసులు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లను పిలవకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆపాలని తెలంగాణ రాసిన లేఖను ఈ సందర్భంగా జతపరిచింది.ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
Next Story