- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 42,548 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 180 పాయింట్లు ఎగబాకి 12,443 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.99 వద్ద కొనసాగుతోంది. దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Next Story