- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ‘‘ యూనివర్సల్ హ్యుమన్ రైట్స్ – 2020’’ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్యకు అవార్డును బహుకరిస్తున్నట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ , కార్యదర్శి ప్రొఫెసర్ మహ్మద్ అక్తర్ అలీలు మంగళావారం ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి లోని హెచ్ఆర్సీ ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డును బహుకరించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో నెల్సన్ మండేలా అవార్డును కూడా జస్టిస్ చంద్రయ్య అందుకున్నారని తెలిపారు.
Next Story