- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అర్థరాత్రి వేళ సర్క్యులర్ తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి చీటింగ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ పోలింగ్ ముగిశాక అర్థరాత్రి వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించలేదన్నారు. ఎన్నికల రోజు లేట్ నైట్ వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి రహస్యంగా భేటి అయ్యారని, ఆ తర్వాతే పోలింగ్ శాతాన్ని ప్రకటించారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని, కోర్టు ద్వారా కౌంటింగ్ను ఆపే ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు.
Next Story