ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది వీళ్లే

by Hajipasha |   (  Updated:2022-12-26 06:16:19  IST  )

టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో అదరగొట్టాడు.

ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది వీళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో అదరగొట్టాడు. జట్టు తరపున ఈ ఏడాది అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన వారిలో శ్రేయాస్ అయ్యర్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. శ్రేయాస్ అయ్యార్ ఇప్పటివరకు 40 ఇన్నింగ్స్‌లలో (1,609) పరుగులు చేశాడు. అతని తర్వాత సూర్యకుమార్ యాదవ్ (1,424 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ (1,380 పరుగులు) 3వ స్థానంలో, విరాట్ కోహ్లీ (1,348 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నారు.

Also Read...

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్

Next Story