- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మలేషియాలో భారత్కు 5 గోల్డ్ మేడల్స్ సాధించిన ఆర్. మాధవన్ కుమారుడు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ రికార్డు సృష్టించాడు. మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ఐదు బంగారు పతకాలు సాధించాడు. 17 ఏళ్ల వేదాంత్ భారత్ వేదికగా జరిగిన అన్ని స్విమ్మింగ్ పోటీల్లో కూడా చాంపియన్గా నిలిచాడు. కాగా మలేషియాలో వేదాంత్ సాధించిన గోల్డ్ మెడల్స్ ఫొటోలను మాధవన్ ట్వీట్ చేస్తూ.. "దేవుని దయ, మీ అందరి శుభాకాంక్షలతో, వేదాంత్ రెండు వ్యక్తిగత బెస్ట్లతో భారతదేశానికి (50, 100, 200, 400, 1500 మీటర్లు) 5 స్వర్ణాలను సాధించాడు. ఈ విజయాలతో అతను ఎంతో ఉల్లాసంగా ఉన్నాడని.. రాసుకొచ్చాడు.
Next Story