మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాట్మింటన్ టోర్నీ క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్

by Dishafeatures2 |
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాట్మింటన్ టోర్నీ క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్
X

దిశ, వెబ్ డెస్క్: మ్యాడ్రిడ్ స్పెయిన్స్ మాస్టర్స్ బ్యాట్మింటన్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ కు చేరుకున్నారు. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానీపై పీవీ సింధు 21-16 21-14 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఇక ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు శ్రీకాంత్ భారత్ కు చెందిన సాయి ప్రణీత్ పై 21-15 21-12 తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.


Next Story