జావెలిన్ త్రోలో.. ప్రపంచ నెంబర్ వన్ గా Neeraj Chopra

by Disha Web Desk 1 |
జావెలిన్ త్రోలో.. ప్రపంచ నెంబర్ వన్ గా Neeraj Chopra
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అగ్ర స్థానాన్ని చేరుకున్నాడు. 1,455 పాయింట్లతో నీరజ్ చోప్రా నెం.1 పొజీషన్ లో ఉన్నాడు. వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ ను వెనక్కి నెట్టి మరీ నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవడం సంచలనం. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ ఈవెంట్లో నీరజ్ చోప్రా విజయం సాధించారు. 2023, 2021 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. 2018లో కామెన్ వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతాకాలను సాధించారు.2022 సీజన్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో ఉత్తమ గణాంకాలను సాధించాడు. యూజీన్ లో జరిగిన పోటీల్లో రజత పతకాన్ని సాధించారు. గాయం కారణంగా కామన్ వెల్త్ గేమ్స్ లో నీరజ్ పాల్గొనలేదు. నెదర్లాండ్స్ లోని హెంగెలోలో జరిగే ఫ్యాన్సీ బ్లాంకర్స్ కోయెన్ గేమ్ లో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు. ఆసియా క్రీడలు 2023, పారిస్ ఒలంపిక్స్ కోసం నీరజ్ చోప్రా సన్నద్దమతున్నాడు. మరో వైపు ఇదే ఏడాది జూన్ 13న ఫిన్‌లాండ్ లో ఫావో నూర్మి క్రీడల్లో నీరజ్ పాల్గొననున్నాడు.



Next Story

Most Viewed