- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం 35 బంగారు ఐఫోన్లను కొన్న మెస్సీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా ఆర్జెంటీనా గెలుపొందిన విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఆ జట్టు కెప్టెన్ అయిన లియోనెల్ మెస్సీ తమ ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం సుమారు ₹1.73 కోట్లతో భారీ బహుమతులు కొన్నాడు. మెస్సీ ఏకంగా 35 బంగారం ఐ ఫోన్లను 24 క్యారెట్ల బంగారం తో ప్రత్యేకంగా ఐ ఫోన్లను కొనుగోలు చేశాడు. ఆ బంగారు ఐ ఫోన్లపై ఆర్జెంటీనా లోగోను ముద్రించారు. అలాగే ఆటగాళ్ల ఫోన్లలో వారి పేర్లు, నెంబర్లు ఉంటాయి. కాగా 2022 వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ను ఓడించి అర్జెంటీనా మూడో ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది.
Next Story