ఆసియా గేమ్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారత్

by Disha Web Desk 2 |
ఆసియా గేమ్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్‌ల బృందం ఈ స్వర్ణం సాధించి దేశపు జెండాను సగర్వంగా ఎగురవేశారు. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఆదివారం తొలి రోజు భారత్‌కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.



Next Story

Most Viewed