- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆసియా గేమ్స్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారత్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ల బృందం ఈ స్వర్ణం సాధించి దేశపు జెండాను సగర్వంగా ఎగురవేశారు. ఆసియా క్రీడలు 2023లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఆదివారం తొలి రోజు భారత్కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
Next Story