వరుసగా 10th series గెలిచిన Team India..

by Disha Web Desk 12 |
వరుసగా 10th series గెలిచిన Team India..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఇది భారత్ కు సొంత దేశంలో శ్రీలంకపై వరుసగా 10వ అంతర్జాతీయ సిరీస్ కావడం విశేషం. నిన్న జరిగిన మూడో టీ20 లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన మూడో టీ20ఐ సెంచరీ చేసుకున్నాడు. అలాగే నాన్ ఓపెనర్‌గా ఈ రికార్డు సాదించిన ప్లేయర్ గా సూర్య నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్.. T20Iలో నాన్-ఓపెనర్ ఇండియన్ (9) చేసిన అత్యధిక సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి :

1.ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్

2.SKY ఫాస్టెస్ట్ T20I సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు


Next Story

Most Viewed