- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆసీస్ను ‘కంగారు’ పెట్టించిన టీమిండియా బౌలర్లు..
by Disha Web Desk 13 |
X
దిశ, వెబ్డెస్క్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఆసీస్కు ‘కంగారు’ పెట్టించారు టీమ్ ఇండియా బౌలర్లు. ఆసీస్ను 188 పరుగులకే కట్టటి చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్ష్ (81), జోష్(26), స్మిత్(22) తప్ప మిగతా వారు ఎవరూ రాణించలేదు. టీమ్ ఇండియా బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా.. జడేజా 2, పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
What a performance 🔥
— ICC (@ICC) March 17, 2023
India bowl out Australia for 188!#INDvAUS | 📝: https://t.co/V30MqMCC9U pic.twitter.com/9Aum5WN4sm
Next Story