ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

by Ajay Maddhiboyina |

పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కాగా ఆ లక్ష్యాన్ని

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కాగా ఆ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాహుల్, కరణ్ నాయర్, స్టబ్స్, సమీర్ రిజ్వీ రాణించారు. పాయింట్స్ టేబుల్ లో టాప్ స్థానానికి వెళ్ళాలి అనుకున్న పంజాబ్ కు ఢిల్లీ క్యాపిటల్ షాక్ ఇచ్చింది.

Next Story